మీరు అతి తక్కువ ధరలో అన్ని ఫీచర్స్ ఉన్న కొనాలని చూస్తున్నారా? అయితే మీకు శుభవార్తే.. మీ లాంటి వారికోసమే జియో సంస్థ ఓ బంపర్ ఆఫర్ను ప్రకటించింది. మొబైల్ ఇంటర్నెట్ రంగంలో విప్లవం తీసుకొచ్చిన ముఖేష్ అంబానీకి చెందిన జియో సంస్థ జియో ఫోన్ నెక్స్ట్ ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.. మరి ఈ ఫోన్ ఎప్పటినుంచి అందుబాటులో ఉంటుంది..? దీని ధర ఎంత తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి..
మరిన్ని ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.