యాదాద్రి..కేసీఆర్ కలల ప్రాజెక్టు: మంత్రి కేటీఆర్

హైదరాబాద్: అణువణువునా ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. సంప్రదాయాలు, ఆగమశాస్త్ర నియమాలను పాటిస్తూ నిర్మాణం జరుగుతోంది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్ట్ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఓవైపు ప్రతిష్టాత్మక కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టు వంటి ఆధునిక దేవాలయాలను నిర్మిస్తున్న కేసీఆర్.. అదే సమయంలో ప్రపంచస్థాయి అధ్యాత్మిక విశ్వనగరిగా యాదాద్రిని తీర్చిదిద్దుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా యాదాద్రికి ఆలయానికి సంబంధించిన వీడియోను కేటీఆర్ పంచుకున్నారు.
#Yadadri Lakshmi Narsimhaswamy temple renovation has been a dream project of Hon’ble CM KCR Garu
— KTR (@KTRTRS) January 24, 2021
Building modern day temples like #Kaleshwaram and #PalamuruProject one hand & moulding yadadri into a world class spiritual destination simultaneously. Kudos to his versatility ???? pic.twitter.com/FYwWp7jKUZ
తాజావార్తలు
- బ్రెజిల్లో మళ్లీ కరోనా విజృంభణ.. ఒక్కరోజే 1,641 మంది మృతి
- ‘సీటీమార్’ టైటిల్ ట్రాక్కు ఈల వేయాల్సిందే
- కోవిడ్ టీకా తీసుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
- మదరసాలలో భగవద్గీత, రామాయణం
- అనురాగ్ కశ్యప్, తాప్సీ ఇండ్లల్లో ఐటీ సోదాలు
- పెండ్లి తర్వాత కొన్ని గంటలకే గుండెపోటుతో వధువు మృతి..!
- భారత పరిశ్రమల పితామహుడు జంషెడ్జీ టాటా.. చరిత్రలో ఈరోజు
- పది కోట్ల ఫాలోవర్లు.. విరాట్ కోహ్లి రియాక్షన్ ఇదీ
- షాకింగ్ : పంట పొలంలో అర్ధనగ్నంగా బాలిక మృతదేహం!
- స్పీకర్, డిప్యూటీ స్పీకర్కు కరోనా వ్యాక్సిన్