జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మల్హర్ మండలం వల్లెంకుంట గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మి (58 )సోమవారం కొయ్యూరు అటవీ ప్రాంతంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గత పది సంవత్సరాలుగా మల్హర్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో లక్ష్మి అవుట్ సోర్సింగ్ ద్వారా స్వీపర్గా ఉద్యోగం చేస్తున్నది. పోలీసులు కేసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ప్రమాదం చేసి పరారవుతున్న డ్రైవర్.. పట్టుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
సూర్యాపేట ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలు భేష్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి
అత్తను కర్రతో కొట్టి చంపిన అల్లుడు
ఈ పాస్ ఉంటేనే అనుమతి : డీఐజీ రంగనాధ్
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్