ఇలాంటి ఫొటోలను దేశంలో ఏ రాష్ట్రంలోనైనా గతంలో చూశారా? ఒక రాజకీయ నాయకుడు, అందునా మంత్రిహోదాలో ఉన్నవారు ఏ కంపెనీ ప్రతినిధికైనా గొడుగుపట్టి గౌరవించిన చరిత్ర ఉన్నదా? టెక్మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ రెండు వారాల క్రితం హైదరాబాద్లో కేటీఆర్తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడే వర్షం ప్రారంభం కావటంతో గుర్నానీకి కేటీఆర్ స్వయంగా గొడుగుపట్టారు. కేటీఆర్ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పటానికి ఈ ఒక్క ఫొటో చాలు. ఈ ఫొటోను స్వయంగా గుర్నానీయే ట్విట్టర్లో షేర్ చేశారు.