Telangana
- Jan 15, 2021 , 20:03:40
VIDEOS
పండుగవేళ కేటీఆర్పై అభిమానం..

సిరిసిల్ల రూరల్ :జనాకర్షక నేత, మృదు స్వభావి మంత్రి కేటీఆర్ను ఎంతో మంది ఇష్టపడుతుంటారు. సందర్భానుసారం తమ అభిమానాన్ని ఏదో ఒక రూపంలో తెలియజేస్తుంటారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రి కేటీఆర్పై జిల్లాలో టీఆర్ఎస్ నేతలు, మహిళలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాగా, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన టీఆర్ఎస్వై జిల్లా నేత సిలివేరి చిరంజీవి దంపతులు పండుగ వేళ సకినాలపై జై కేటీఆర్ అని రాసిన తినుబండరాలను తయారు చేసి తమ అభిమానాన్ని ఇలా చాటుకున్నారు. అందమైన ముగ్గులతో పాటు కేటీఆర్ పేరు రాయడం విశేషం. కేటీఆర్పై అభిమానంతోనే ఇలా చేసుకున్నట్లు వారు సంబురంగా చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
పల్లెకు పుట్టినరోజు..పరవశంలో గ్రామస్తులు
‘అక్షరయాన్’ వెబ్సైట్ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
వన్యప్రాణి వధ.. ఇద్దరిపై కేసు నమోదు
తాజావార్తలు
- మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్
- కుక్క పిల్లను దత్తత తీసుకున్న సోనూసూద్ తనయుడు
- వృద్ధురాలి హత్య : కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి..!
- వైష్ణవ్ తేజ్ లేకపోతే నా 'ఉప్పెన' ఒంటరి అయ్యుండేది
- గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!
- ఐపీఎల్లో క్రికెట్కు విలువ లేదు.. పాకిస్థాన్ లీగే బెటర్!
- ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 10 మంది హైదరాబాదీలు
- ఎంపీ నంద్కుమార్ సింగ్ చౌహాన్ మృతికి రాష్ట్రపతి సంతాపం
- ఇన్స్టాలో జాన్ అబ్రహం షర్ట్లెస్ పిక్ వైరల్!
- పవన్ ఫుల్బిజీ..ఒకే రోజు రెండు సినిమాలు
MOST READ
TRENDING