కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు పరుగులు తీస్తున్నాయి. ఏడో రోజైన సోమవారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ వద్ద హల్దీవాగులో గోదావరి జలాలు మత్తడి దుంకాయి. యావాపూర్ వద్ద ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఫుడ్స్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి, ఇతర నాయకులు నీటిలోకి దిగి జలకాలాటలతో మురిసిపోయారు.
డే ప్రయాణించిన నిండిన చెరువులు
మొత్తం దూరం
(కిలోమీటర్లలో)
1 1.20 చౌదరిపల్లి బంధం చెరువు
2 3.80 వర్గల్ పెద్ద చెరువు
3 5.16 శాకారం ధర్మాయి చెరువు
4 6.31 అంబర్పేట ఖాన్ చెరువు
5 7.56 నిండిన మూడు చెక్డ్యామ్లు
6 23.56 నాచగిరి చెక్డ్యాం
మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో నిండిన చెక్డ్యామ్లుయావాపూర్లో రెండు, కిష్టాపూర్, ఇస్లాంపూర్, ఆబోతుపల్లి, వెంకటరత్నాపూర్,
నాగులపల్లి, జెండాపల్లి
7 32.56 మూలవాగు నాగులపల్లి (2)