Telangana
- Jan 07, 2021 , 08:16:18
కొండ గొర్రెను ఎప్పుడైనా చూశారా?

గూడూరు(మహబూబాబాద్) : గొర్రెల మందలో చేరిన ఓ కొండ గొర్రెను వరంగల్ వనవిజ్ఞాన్ కేంద్రానికి తరలించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు చంద్రుగూడేనికి చెందిన దోమ సారయ్య గొర్రెలను కాసేందుకు గ్రామ సమీపంలోని చంద్రునిచెరువు ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఓ కొండగొర్రె పిల్లను కుక్క వెంబడించడంతో అది గొర్రెల మందలో కలిసింది. ఇది గమనించిన సారయ్య.. జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ ఖాసీం సాయంతో కొండగొర్రెను బుధవారం స్థానిక అటవీశాఖ కార్యాలయంలో ఎఫ్ఆర్వో అమృతకు అప్పగించారు. అధికారులు దాన్ని వనవిజ్ఞాన్ కేంద్రానికి తరలించారు.
తాజావార్తలు
- వ్యాక్సిన్ తీసుకున్న ఆశావర్కర్ మృతి
- పటాన్చెరులో ఏటీఎం చోరీకి విఫలయత్నం
- నేను ఐశ్వర్యరాయ్ కుర్రాడినంటూ ఓ వ్యక్తి హల్ చల్
- అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ.. ఇద్దరు మృతి
- దేశంలో కొత్తగా 14 వేల కరోనా కేసులు
- దేశంలో కోల్డ్వేవ్ పరిస్థితులు
- మాల్దీవులలో మాస్త్ ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మీ ఫ్యామిలీ
- ఘనంగా నటుడు శోభన్ బాబు జయంతి
- కథ డిమాండ్ చేస్తే గ్లామర్ షోకు రెడీ అంటున్న ప్రియమణి
- యూకేలో జూలై 17 వరకు లాక్డౌన్ పొండగింపు
MOST READ
TRENDING