Telangana
- Jan 22, 2021 , 21:40:07
VIDEOS
కన్వీనర్ కోటాలో ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్

వరంగల్ చౌరస్తా: కన్వీనర్ కోటలో రాష్ట్రంలోని ఆయుష్ పీజీ వైద్య సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిదాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏఐఏపీజీఈటీ-2020 పరీక్షలో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పీజీ ఆయుర్వేదం, హోమియో, యునాని కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ చేపట్టనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఈ నెల 23వ తేదీ నుంచి 28వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నామని తెలిపారు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్సైట్ www.knruhs.telangana.gov.in లో పరిశీలించవచ్చునని పేర్కొన్నారు.
తాజావార్తలు
- వ్యాక్సిన్ తీసుకున్న సీఎం విజయన్, కేంద్ర మంత్రి హరిదీప్
- కుక్కలకు ఆహారం పెడుతున్నందుకు.. ముగ్గురి నిర్బంధం
- 2 లక్షల ఖరీదైన టీవీని విడుదల చేసిన ఎల్జీ
- పిచ్ను విమర్శిస్తున్న వాళ్లపై కోహ్లి ఫైర్
- సెక్స్ టేప్ కేసు.. కర్నాటక మంత్రి రాజీనామా
- ఆచార్య శాటిలైట్ రైట్స్ కు రూ.50 కోట్లు..?
- అర్బన్ ఫారెస్ట్ పార్క్కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన
- అమెరికా మిలటరీ క్యాంపుపై రాకెట్ల దాడి
- 50 కోట్ల క్లబ్బులో ఉప్పెన
- ఆయనను ప్రజలు తిరస్కరించారు : మంత్రి హరీశ్రావు
MOST READ
TRENDING