రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా సైదాబాద్ సింగరేణికాలనీలోని తన నివాసం వద్ద ప్రముఖ కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య బుధవారం మొక్కలు నాటారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు
-హైదరాబాద్, నమస్తే తెలంగాణ