హైదరాబాద్కు దీటుగా ఖమ్మం అభివృద్ధి

ఖమ్మం : ఖమ్మం నగరాన్ని హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేస్తానని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం కార్పొరేషన్లోని 26వ డివిజన్ బైపాస్రోడ్లో రూ.2 కోట్లతో నిర్మించనున్న రహదారి పనులకు మేయర్ డాక్టర్ జి.పాపాలాల్తో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాల అమలులో భాగంగా నగరంలో జంక్షన్లు, ఫౌంటేన్లు ఏర్పాటు చేశామన్నారు.
అన్ని డివిజన్లలోనూ రహదారులు, డ్రెయిన్లు, డివైడర్లు నిర్మిస్తున్నామని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఖాళీ స్థలాల్లో పార్కులు, వాక్వేలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
కూల్డ్రింక్ అని తాగితే.. ప్రాణాలమీదకొచ్చింది
పద్య ప్రక్రియను ఇష్టపడే నాయకుడు సీఎం కేసీఆర్
యాదాద్రిలో శాస్ర్తోక్తంగా లక్ష పుష్పార్చన
కరోనా దెబ్బ.. మరో 12 కోట్ల మంది పేదరికంలోకి..
రైతు వేదికలతో సాగు సమస్యలకు పరిష్కారం
తాజావార్తలు
- భాగ్యశ్రీ అందానికి ఫిదా అవ్వాల్సిందే..వీడియో
- పంజాబ్లో కనిపించిన యూఎఫ్వో.. వీడియో వైరల్
- గుర్తు తెలియని వాహనం ఢీకొని.. ఇద్దరు యువకులు మృతి
- ఫైజర్ వ్యాక్సిన్ సింగిల్ డోస్తో వైరస్ సంక్రమణకు చెక్!
- ఐదు రాష్ట్రాల ఎన్నికలు: గంటసేపు పొలింగ్ పొడిగింపు
- సీఆర్పీఎఫ్ జవాన్లకు సైనిక హెలికాప్టర్ సదుపాయం
- ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలి..
- 4 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల
- తుపాన్ను ఢీకొట్టిన బస్సు..9 మంది మహిళలకు గాయాలు
- షాకింగ్ : ఆఫీసు నుంచి ఇంటికి వెళుతుండగా మహిళపై సామూహిక లైంగిక దాడి