Telangana
- Oct 12, 2020 , 21:31:45
VIDEOS
ఎమ్మెల్సీగా కవిత గెలుపు.. నిజామాబాద్ అభివృద్ధికి మలుపు : శ్యామ్బాబు

హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత విజయం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అభివృద్ధికి కీలక మలుపు అని యూరోప్ తెలంగాణ అసోసియేషన్ వ్యవస్థాపకుడు శ్యామ్బాబు ఆకుల అభివర్ణించారు. ఉపఎన్నికలో భారీ మెజారిటీతో విజయం సాధించిన కల్వకుంట్ల కవితకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలు ఏవైనా తెలంగాణలో టీఆర్ఎస్దే విజయమని పేర్కొన్నారు. ఎంపీగా గతంలో నిజామాబాద్ను కవిత ఎంతగానో అభివృద్ధి చేశారన్నారు. ప్రజాదరణ, పరిణతి కలిగిన మహిళా నేతల్లో కవిత ముందుంటారని అన్నారు. ఆమె రాజకీయాల్లో మరింత ఎత్తుకు ఎదిగి ఉన్నత పదవులు అధిరోహించాలని శ్యామ్బాబు ఆకాంక్షించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- కార్యకర్తలే టీఆర్ఎస్ బలం.. ఎన్నారైల సేవలు మరువలేం
- చిలుక మిస్సింగ్.. నగదు రివార్డు ప్రకటించిన ఓనర్
- అల్లరి నరేష్ ‘నాంది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
- ఈ వారం విడుదలైన 9 సినిమాల్లో విజేత ఎవరు?
- వందో పుట్టిన రోజున.. కరోనా టీకా వేయించుకున్న బామ్మ
- రైతులను ఆదర్శంగా తీర్చుదిద్దేందుకు ప్రభుత్వం కృషి : మంత్రి కొప్పుల ఈశ్వర్
- ఈ నెల 15 తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు
- వారంలో రూ.1.97లక్షల కోట్లు నష్టపోయిన ఎలాన్ మస్క్
- చిన్న సినిమాలతో దండయాత్ర చేస్తున్న అల్లు అరవింద్
- ప్రతి ప్రాథమిక పాఠశాలకు హెచ్.ఎం పోస్టుకు కృషి
MOST READ
TRENDING