Telangana
- Nov 27, 2020 , 20:00:48
'రోహింగ్యాలు వస్తే కేంద్రం ఏం చేస్తోంది?'

హైదరాబాద్: కరోనా సమయంలో పేదలను ఆదుకున్నామని, వరదలు వచ్చినప్పుడు కూడా టీఆర్ఎస్ నేతలే అండగా ఉన్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్లో పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొని మాట్లాడారు.
'తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు నరేంద్ర మోదీ సర్కార్ ఎలాంటి సాయం చేయలేదు. ఒక్క ప్రాజెక్టుకైనా కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదు. హైదరాబాద్లో 5.50లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. హైదరాబాద్కు ఏం చేస్తారో బీజేపీ నేతలు చెప్పరు. హైదరాబాద్కు రోహింగ్యాలు వస్తే కేంద్రం ఏం చేస్తోందని' విమర్శించారు.
తాజావార్తలు
- వేములవాడలో చిరుతపులి కలకలం
- అన్ని పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు : సీఎం
- కష్టాల్లో భారత్.. కెప్టెన్ రహానే ఔట్
- రిపబ్లిక్ డే పరేడ్.. ట్రాఫిక్ ఆంక్షలు
- 23 వరకు ప్రెస్క్లబ్లో ప్రత్యేక బస్పాస్ కౌంటర్
- టీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్లు
- మహారాష్ట్రలో నిలిచిన కొవిడ్ టీకా పంపిణీ
- జీహెచ్ఎంసీ గెజిట్ వచ్చేసింది..
- బస్కు వ్యాపించిన మంటలు.. ఆరుగురు మృతి
- మూడో వికెట్ కోల్పోయిన భారత్
MOST READ
TRENDING