హైదరాబాద్ : టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కావేటి లక్ష్మీ నారాయణ మరణం పట్ల పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. కావేటి మరణం పార్టీకి తీరని లోటు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ సేవా దృక్పథం కలిగిన ఒక నాయకున్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఇన్సూరెన్స్ విభాగం బాధ్యతగా వందలాది మంది కార్యకర్తల కుటుంబాలకు విశేష సేవలు అందించారని ఈ సందర్భంగా మంత్రి లక్ష్మీనారాయణ సేవలను గుర్తుచేశారు. లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్రకు చెందిన రైతు కుటుంబానికి రైతు బీమా చెక్కు
తెలంగాణ మకుటాయమానం యాదాద్రి దేవాలయం
జనగామలో డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
ధరల మంట : మేలో రికార్డు స్థాయిలో ఎగిసిన ద్రవ్యోల్బణం
కమలాపూర్ మండల ఆర్ఎంపీలంతా టీఆర్ఎస్ వెంటే