Telangana
- Nov 25, 2020 , 18:26:16
గోదావరి మాతకు కార్తీక హారతి

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయం ఆధ్వర్యంలో గోదావరి మాతకు కార్తీక హారతి ఇచ్చారు. పంచరత్నలో భాగంగా మొదటిరోజు ఉత్థాన ఏకాదశి సందర్భంగా గోదావరికి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాల నడుమ వెళ్లి గోదావరి మాతకు పూలు, పండ్లు సమర్పించి కార్తీక పంచహారతి, కుంభహారతి, నక్షత్ర హారతి తదితర హారతులు గోదావరి మాతకు ఆలయ అర్చకులు ఇచ్చారు.
తాజావార్తలు
- స్టాలిన్ అసమర్థ నాయకుడు: పళనిస్వామి
- జమ్ముకశ్మీర్లో హైస్పీడ్ ఇంటర్నెట్పై నిషేధం పొడిగింపు
- టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో వచ్చేసింది!
- వివాదాస్పద భూములను పరిశీలించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి
- బ్రెజిల్కు టీకాలు.. భారత్ను మెచ్చుకున్న డబ్ల్యూహెచ్వో
- ఇసుకను వేడిచేస్తే బంగారం.. రూ.50 లక్షలమేర మోసం
- నేతాజీ జీవితం నుంచి యువత స్ఫూర్తి పొందాలి : వెంకయ్యనాయుడు
- ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి రెండేళ్ల జైలు
- ‘గిరిజన మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి’
- 50 ఏండ్ల వితంతువుపై అత్యాచారం
MOST READ
TRENDING