వికారాబాద్ : వికారాబాద్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అనంత పద్మనాభ స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి రాజశేఖర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆదివారం పద్మనాభ స్వామి ఆలయానికి చేరుకున్న రాజశేఖర్రెడ్డికి ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. న్యాయమూర్తి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆయన జిల్లా కోర్టు భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
ఎల్లో బికినీలో కియారా రచ్చ..!
ఉద్యమంలా పట్టణ ప్రగతి : ఎమ్మెల్యే ఆరూరి
బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్