భారీవర్షాలతో గ్రామాలకే పరిమితమైన ఆదిలాబాద్ జిల్లా గిరిజనులకు ఐటీడీఏ, పోలీస్శాఖ ఆధ్వర్యంలో శనివారం నిత్యావసరాలను అందజేశారు. నార్నూర్ మండలంలోని భీంపూర్ కొలాంగూడ, బారిక్రావ్గూడవాసులకు నార్నూర్ సీఐ ప్రేమ్కుమార్, ఐటీడీఏ ఏవో ఎస్ రాంబాబు భారీగా ప్రవహిస్తున్న వాగు దాటి సరుకులు పంపిణీచేశారు.
–నార్నూర్