Telangana
- Dec 29, 2020 , 15:48:39
కొమురవెల్లి మల్లన్న కల్యాణానికి ఆహ్వానం

సిద్దిపేట/చేర్యాల : జనవరి 10న జరిగే కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవానికి హాజరుకావాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి ఆహ్వానం అందింది. మంగళవారం అరణ్య భవన్లో ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు మంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు. మంత్రిని ఆహ్వానించిన వారిలో ఆయల ఈవో బాలాజీ, ఏఈవో గంగ శ్రీనివాస్, ప్రధాన అర్చకులు మల్లికార్జున్, స్థానాచార్యులు మల్లయ్య ఉన్నారు.
తాజావార్తలు
- మరో నాలుగు రోజులు..
- గ్రామాల అభివృద్ధేప్రభుత్వ ధ్యేయం
- ‘పట్టభద్రుల’ ఓటర్లు 4,91,396
- నేటి నుంచి నిరంతరాయంగా..
- ఆకాశం హద్దుగా!
- పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం
- కోడేరు అభివృద్ధ్దికి కంకణం కట్టుకున్నా
- ప్రభుత్వభూమి ఆక్రమణపై హైకోర్టును ఆశ్రయిస్తాం
- కాళేశ్వరంలో మళ్లీ జలసవ్వడి
- నల్లమల ఖ్యాతి నలుదిశలా విస్తరించాలి
MOST READ
TRENDING