Telangana
- Jan 13, 2021 , 19:38:01
జనగాం సంఘటనపై డీసీపీతో విచారణ

వరంగల్ : నిన్న జనగాం పట్టణంలో బీజేపీ నాయకులపై లాఠీఛార్జ్కు దారితీసిన ఘటనపై వెస్ట్ జోన్ డీసీపీతో విచారణ చేపట్టాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్ బుధవారం ఉత్తర్వులను జారీచేశారు. ఈ ఘటన జరిగిన తీరు తెన్నులపై విచారణ నిర్వహించాల్సిందిగా పోలీస్ కమిషనర్ డీసీపీని అదేశించారు. అదే విధంగా ఈ సంఘటనలో పోలీసులు బాధ్యులుగా తెలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
విహారంలో విషాదం..ముగ్గురి దుర్మణం
సాగు చట్టాల కాపీలను తగులబెట్టిన రైతులు
తాజావార్తలు
- ఇదీ మా సత్తా: విరాట్ కోహ్లి
- అక్కడ మంత్రి కావాలంటే ఎన్నికల్లో గెలువాల్సిన పనిలేదు..
- ముంబై, పుణెలో ప్రారంభమైన వ్యాక్సిన్ డ్రైవ్
- చిరంజీవి నన్ను చాలా మెచ్చుకున్నారు..
- టీమిండియాకు 5 కోట్ల బోనస్
- టెస్ట్ చాంపియన్షిప్లో నంబర్ వన్ టీమిండియా
- టీమిండియాకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభినందనలు
- 1988 తర్వాత.. గబ్బా కోట బద్దలు
- అమ్మో! సూది మందా? నాకు భయ్యం..
- గోదావరికి వాయనం సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు
MOST READ
TRENDING