నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో పూర్తిగా నిలిచిపోయిందని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రాజెక్ట్ నీటిమట్టం నిలకడగా ఉందన్నారు. కాకతీయ కాలువకు 50 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతుందని, ఆవిరి,లీకేజీ రూపంలో 406 క్యూసెక్కులు పోతుందని తెలిపారు. మిషన్ భగీరథ కోసం 152 క్యూసెక్కులు వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా గురువారం సాయంత్రానికి 1067.80 అడుగుల (24.954 టీఎంసీలు) వద్ద ఉన్నదని ఏఈఈ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
డోర్ కర్టెన్ ఉరితాడై..బాలుడి మృతి
మినీ ఇండియాగా శ్రీరామ కాలనీ : మంత్రి సబిత
కాగజ్నగర్లో భారీ గుట్కా డంప్ స్వాధీనం
పెద్దపల్లిలో సఖీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కొప్పుల
హుజురాబాద్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం
మానవత్వం చాటిన పోలీస్ అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం