ముంబై ,జూన్ 24: నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 174 పాయింట్ల లాభంతో 54,480 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 15,724 వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీ సూచీ అత్యధికంగా 0.85శాతం లాభాల్లో ఉండగా…చమురు,గ్యాస్ సూచీ అత్యధికంగా 0.40శాతం నష్టాల్లో ట్రేడ్ అవుతోంది.ఈరోజు మొత్తం 97కంపెనీలుత్రైమాసికఫలితాలనుప్రకటించనున్నాయి.