నిజామాబాద్ : తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న ఏకధాటి వానకు గోదావరి నది ఉప్పొంగుతోంది. గడిచిన పది రోజులుగా కురుస్తున్న వానలతో గోదావరి తీవ్రస్థాయిలో ప్రవహిస్తోంది. తాజాగా రెండు రోజుల నుంచి మహారాష్ట్రలో కురిసిన వానకి మరింతగా ప్రవాహం పెరిగింది. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కందకుర్తి త్రివేణి సంగమం ప్రాంతంలో గోదావరి ఉగ్రరూపంలో దాలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఈటల తాయిలాల పంపిణీ పై తిరగబడ్డ యువత (వీడియో)
విషాదం : నీటి గుంటలో పడి బాలుడు మృతి
హనుమంతరావును పరామర్శించిన గవర్నర్ దత్తాత్రేయ
దారి దోపిడీ కేసులో నిందితుడి అరెస్టు
మెరుపు వేగంతో భూమి వైపు దూసుకొస్తున్న భారీ ఆస్టరాయిడ్