Telangana
- Jan 25, 2021 , 07:49:55
VIDEOS
రాష్ర్టంలో పెరుగనున్న ఎండలు

హైదరాబాద్ : వచ్చే మూడు రోజులపాటు ఎండల తీవ్రత స్పల్పంగా పెరిగే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ పేర్కొంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 నుంచి 17, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నదని తెలిపింది. గడిచిన 24 గంటల్లో అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా అల్గోలేలో 13.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, ఖమ్మం జిల్లా గౌరారంలో 35.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మూడు రోజులుగా స్వల్పంగా ఉక్కపోతగా ఉంటున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగుతున్నాయి.
తాజావార్తలు
- బెంగాల్ పోరు : తృణమూల్ కాంగ్రెస్లో చేరిన ప్రముఖ నటి
- 13 అడుగుల భారీ కొండచిలువ కలకలం..!
- ఇక 24 గంటలూ కరోనా వ్యాక్సినేషన్
- నాగ్ అశ్విన్ కాలేజ్ ఈవెంట్ లో నన్ను చూశాడు: ఫరియా
- ఈఎస్ఐలో 6552 యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టులు
- ఎంజీఆర్ రూట్లో కమల్ హాసన్.. ఆ స్థానం నుంచే పోటీ !
- సౌదీ అరేబియాలో ప్రారంభమైన ‘వార్ఫేర్’
- బీజింగ్కు చెక్ : డ్రాగన్ పెట్టుబడి ప్రతిపాదనలపై ఆచితూచి నిర్ణయం!
- బ్రెజిల్లో ఒక్కరోజే 1641 కరోనా మరణాలు
- ‘సీటీమార్’ టైటిల్ ట్రాక్కు ఈల వేయాల్సిందే
MOST READ
TRENDING