హైదరాబాద్ : ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ర్ట ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. మనందరికీ శ్రీరాముడి దైవిక ఆశీర్వాదం ఉంటుందని పేర్కొన్నారు. ఇక రాష్ర్ట వ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు.