మహబూబాబాద్ : జిల్లాలోని బయ్యారం మండలం బాలాజీపేట, జజ్ఞ తండాలో ఐసోలేషన్ సెంటర్ను మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత సందర్శించారు. కరోన బాధితులకు పౌష్టికాహారం, నిత్యావసర సరుకులు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కరోనా సోకిందని ఆందోళన చెందవద్దని సూచించారు. మనోధైర్యంతో ఎదుర్కొని కొవిడ్ను జయంచ వచ్చని ఎంపీ వారిలో మనోధైర్యాన్ని నింపారు. ఎంపీ వెంట ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్, ఎంపీపీ మౌనిక, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
నలుగురు దోపిడీ దొంగలపై పీడీ యాక్ట్
ట్రాక్టర్ బోల్తా..మహిళ మృతి, 15 మందికి గాయాలు
వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి
మాడ్యుల్ ప్లైవుడ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి