గవర్నర్, సీఎం కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ఏడాదిలో అందరికీ ఆయురారోగ్యాలు కలుగాలి. 2020లో కరోనాతో అనేక కష్టాలు పడ్డాము. కొత్త ఏడాది వ్యాక్సినేషన్తో కరోనా అంతం కావాలి. -గవర్నర్ తమిళి సై సౌందర్రాజన్
తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో ఉత్సాహంగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి జరుగుతున్న ప్రయత్నాలు ఫలించాలి. -ముఖ్యమంత్రి కేసీఆర్
Happy New Year-2021 Greetings from Hon’ble Governor
— IPRDepartment (@IPRTelangana) December 31, 2020
Dr .Tamilisai Soundararajan -I extend my warm greetings and best wishes to all the people of Telangana to have a very happy, healthy, and prosperous New Year-2021.@TelanganaGuv
May the Almighty bestow happiness and prosperity upon the people welcoming the new year with renewed hopes and aspirations. May all the efforts towards the comprehensive development of Telangana State fructify.
— Telangana CMO (@TelanganaCMO) January 1, 2021
Wishing you a happy new year 2021!#NewYear2021 pic.twitter.com/DHCE4mE4AN
తాజావార్తలు
- టీమిండియాను సర్కస్లో జంతువులలాగా చూశారు!
- WEF సదస్సులో 28న ప్రధాని ప్రసంగం..!
- కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ.. 14 మంది అరెస్ట్
- ఢిల్లీలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు.. ఎవరు వాళ్లు?
- వ్యాక్సిన్ తీసుకున్న ఆశావర్కర్ మృతి
- పటాన్చెరులో ఏటీఎం చోరీకి విఫలయత్నం
- నేను ఐశ్వర్యరాయ్ కుర్రాడినంటూ ఓ వ్యక్తి హల్ చల్
- అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ.. ఇద్దరు మృతి
- దేశంలో కొత్తగా 14 వేల కరోనా కేసులు
- దేశంలో కోల్డ్వేవ్ పరిస్థితులు