నాగర్కర్నూల్ : జిల్లాలో రెండో రోజు పల్లె ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. అమ్రాబాద్ మండలం కుమ్మరోనిల్లిలో పల్లె ప్రగతిలో ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
పాల్గొన్నారు. నాగర్కర్నూల్ మండలం అవురాసిపల్లిలో పల్లె ప్రగతిలో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి
పాల్గొ్న్నారు. అలాగే వంగూర్ మండల కేంద్రంలో నాగర్ కర్నూల్ ఎంపీ రాములు షనల్ కలెక్టర్ మనుచౌదరితో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతాయన్నారు.
ఇవి కూడా చదవండి..
సమస్త జీవకోటికి మొక్కలే ప్రాణాధారం
పల్లె ప్రగతికి సహకరిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం
న్యూజిలాండ్ సెలబ్రేషన్స్ చూసి తట్టుకోలేకపోయాం: అశ్విన్