Telangana
- Jan 16, 2021 , 01:18:09
VIDEOS
ఇది బెల్టు కాదు.. బంగారం

శంషాబాద్, జనవరి15: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు శుక్రవారం 395.07 గ్రాముల రూ. 19.90 లక్షల విలువచేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రయాణికుడు 6ఇ 025 విమానంలో దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చాడు. అనుమానంతో అతన్ని తనిఖీ చేశారు. ప్యాంట్కు ప్రత్యేకంగా బెల్టు మాదిరి జేబు కుట్టించుకొని అందులో పౌడర్గా మార్చిన బంగారాన్ని దాచినట్టు అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
- లంచ్ టైమ్.. ఇంగ్లండ్ 74/3
- హీరోని చూసేందుకు నీళ్ళల్లోకి దూకిన అభిమాని
- విరాట్ కోహ్లి vs బెన్ స్టోక్స్.. నాలుగో టెస్ట్లో గొడవ.. వీడియో
- వావ్ పొలార్డ్.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు.. వీడియో
- జార్ఖండ్లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి
- తాజ్మహల్కు బాంబు బెదిరింపు
- గుడ్ న్యూస్ చెప్పిన శ్రేయా ఘోషాల్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- డ్యాన్స్తో అదరగొట్టిన జాన్వీ కపూర్.. వీడియో వైరల్
- ల్యాండ్ అయినట్లే అయి పేలిపోయిన స్టార్షిప్.. వీడియో
MOST READ
TRENDING