ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్
బొడ్రాయిబజార్, జూలై 21: బీసీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షే మ పథకాలు అమలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యు డు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బుధవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియా తో మాట్లాడారు. గొర్రెల పంపిణీతో గొల్ల, కుర్మలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మొదటి విడుతలో రూ.5వేల కోట్లతో గొర్రెలు పంపిణీ చేశారన్నారు. రెండో విడుతలో రూ.6 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.