Telangana
- Dec 04, 2020 , 17:57:04
జీహెచ్ఎంసీ ఎన్నికలు : తుదిదశకు కౌంటింగ్

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ తుది దశకు చేరింది. మరో గంటలో పూర్తిస్థాయి ఫలితాలు వెలువడనున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు 108 స్థానాలలో ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్ఎస్ -42 స్థానాలలో, బీజేపీ -25, ఎంఐఎం-35 స్థానాలలో విజయం సాధించాయి. కాంగ్రెస్ రెండుచోట్ల గెలుపొందింది. మరో 41 డివిజన్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వీటిలో టీఆర్ఎస్ 29 స్థానాలలో, బీజేపీ 11 స్థానాలలో, కాంగ్రెస్ ఒకచోట ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. తుది ఫలితాల కోసం నగర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- హైదరాబాద్కు దీటుగా ఖమ్మం అభివృద్ధి
- మూడు వారాల్లోనే ‘క్రాక్’..డిజిటల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన ఆహా..
- పక్షులకు గింజలు వేసిన ధావన్..విచారణకు డీఎం ఆదేశం
- వేధింపులపై నటి నేహా శర్మ ఫిర్యాదు
- దక్షిణాదిలో సత్వరమే సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయాలి
- కూల్డ్రింక్ అని తాగితే.. ప్రాణాలమీదకొచ్చింది
- ఉద్యోగ సంఘాలతో చర్చలకు సీఎం ఆదేశం
- టెస్లా కాన్ఫిడెన్షియల్ డేటా చోరీకి టెక్కీ యత్నం!
- డార్క్ మోడ్ నిజంగా కళ్లని కాపాడుతుందా.. ?
- క్రెడిట్ అంతా సిరాజ్కే దక్కుతుంది: అజింక్య
MOST READ
TRENDING