Telangana
- May 28, 2020 , 02:03:11
నా గతం గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదు: గంగు ఉపేంద్రశర్మ

రెడ్డికాలనీ(వరంగల్): బీజేపీ దాని అనుబంధ సంస్థల నాయకులు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారని, తన గతం గురించి మాట్లాడే అర్హత వారికి లేదని తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, బీజేపీకి అనుకూలంగా ఉంటేనే హిందువులా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే హిందూ దేవాలయాలను పట్టించుకొని అభివృద్ధి చేశారని అందుకే ఆయనంటే తనకు అభిమానం అన్నారు. అంతేకాని తాను ఏ పార్టీ సభ్యుడిని కాదన్నారు.
తాజావార్తలు
- తాను మరణిస్తూ.. మరో ఐదుగురికి ప్రాణదానం
- 600 ఎకరాల్లో ఆకుకూరల సాగు
- భూ సమస్యలకు బంధ విముక్తి
- యశ్వంత్పూర్ - నిజాముద్దీన్ మధ్య రైళ్ల సేవలు పొడిగింపు
- బైక్ స్కీమ్ పేరిట కుచ్చుటోపీ
- కొత్త టెక్కీలకు గుడ్న్యూస్.. ఐటీ దిగ్గజాల ప్లాన్ ఇది
- ..అయినా మనిషి మారలేదు
- పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి
- ఆందోళన వద్దు..అందరికీ న్యాయం
- ఆధ్యాత్మికత ఉట్టిపడేలా..
MOST READ
TRENDING