బ్యాంక్లో చెలరేగిన మంటలు

హైదరాబాద్ : రామంతాపూర్లో భావన కో- ఆపరేటివ్ బ్యాంకులో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాంకులో షార్ట్సర్క్యూట్ సంభవించి మంటలు చెలరేగి మంటలు వ్యాపించాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి కంప్యూటర్లు, ఏసీలు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
అదేవిధంగా మల్లాపూర్లోని గోకుల్నగర్లోని ఓ టైర్ల కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఫైరింజన్ల సామంతో మంటలు అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయతిన్స్తున్నారు. భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు. మంటలు అదుపులోకి వస్తే నష్టం అంచనా వేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు
- చెన్నై దవాఖాన నుంచి కమల్ డిశ్చార్జి
- సూర్య-బోయపాటి కాంబోలో సినిమా..!
- బిగ్బీ వీడియోపై గీతా గోపీనాథ్ స్పందన
- బెల్లో టెక్నీషియన్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు
- అందరికీ సమాన అవకాశాలు : మంత్రి కేటీఆర్
- గుడ్ న్యూస్ చెప్పిన అరియానా.. !
- ఆలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏంచేస్తోంది : పవన్ కల్యాణ్
- 15 రోజుల్లో పీవీ విజ్ఞాన వేదిక పనులు ప్రారంభం
- మేలో కాంగ్రెస్ ప్లీనరీ.. అప్పుడే కొత్త అధ్యక్షుడి ఎన్నిక