హైదరాబాద్ : మొబైల్ ఐసీయూ బస్సులను రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ గురువారం నగరంలోని ట్యాంక్బండ్పై ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ మొబైల్ బస్సులను అందించిన లార్డ్స్ చర్చికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్ లాంటి పరిస్థితుల్లో మెడికల్ యూనిట్ బస్సుల ప్రారంభం సంతోషంగా ఉందన్నారు. కాగా మొబైల్ ఐసీయూ బస్సుల్లో అందే చికిత్స, ప్రత్యేకతలు ఈ విధంగా ఉన్నాయి.