హైదరాబాద్ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. గత నెల రోజులుగా నిర్వహించిన ఉపవాస దీక్షలు, అల్లా ప్రార్థనలతో రాష్ట్ర వ్యాప్తంగా సామరస్యం, ఆనందం వెల్లువిరిశాయని ఆయన అన్నారు. అన్ని మతాలకు సమానంగా గౌరవిస్తూ మత సామరస్యం కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) ప్రార్థనలు చేయాలని మంత్రి కోరారు.
ఇవి కూడా చదవండి..
సెల్ఫీ దిగుతూ.. వాగులో పడి యువకుడు మృతి
రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి
ఇక ప్రాణవాయువుకు ఇబ్బందుల్లేవు : మంత్రి పువ్వాడ
జ్వర సర్వేను పరిశీలించిన మంత్రి వేముల