హైదరాబాద్ : తెలంగాణాలోని వివిధ యూనివర్సిటీలకు నూతనంగా నియమితులైన వైస్ చాన్సలర్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. నగరంలోని మంత్రి ఛాంబర్ లో మంగళవారం వీసీలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మంత్రిని కలిసిన వారిలోఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి రవీందర్ యాదవ్, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహ్మ రెడ్డి, పాలమూరు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ లక్ష్మీ కాంత్ రాథోడ్ ,శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మల్లేశం, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
యాదాద్రిలో ముగిసిన జయంత్యోత్సవాలు
కరోనాకు మనో ధైర్యమే మందు : ఎమ్మెల్యే చల్లా
ధాన్యం నిల్వల కోసం ప్రభుత్వ భవనాలను వినియోగించండి
ఆన్లైన్ బ్యాంకింగ్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
కాశయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం