మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్, మే 9 : మాతృమూర్తుల క్షేమమే ముఖ్యంగా ప్రతి బిడ్డా కృషి చేయాలని ఎ క్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఆ దివారం అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి శ్రీనివాస్గౌడ్ తన తల్లి శాం తమ్మ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పదన్నారు. తల్లి నుంచి ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం వంటి ఎన్నో విషయాలను నేర్చుకున్నామన్నారు. మహిళలు, మాతృమూర్తుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో కృషిచేస్తున్నదని తెలిపారు.