తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాటు పడిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం స్మృతివనాన్ని అభివృద్ధి చేసింది. జయశంకర్ సార్ మరణం తర్వాత ఆయన సమాధిని హన్మకొండలోని ఏకశిల పార్కులో ఏర్పాటు చేశారు. అదే ఏకశిల పార్కును రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్ స్మృతివనంగా అభివృద్ధి చేసింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.4.50కోట్ల అభివృద్ధి పనుల్లో భాగంగా ఓపెన్ జిమ్లు, వాకింగ్ ట్రాక్, యోగా కేంద్రం, రాక్ క్లైంబింగ్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కన్నీరు కారిన చోటే.. గంగమ్మ పరవళ్లు..
గోదారి జలాలు వచ్చె.. రైతన్న మురిసె..