Telangana
- Jan 11, 2021 , 21:30:47
దుగ్యాల మృతి బాధాకరం : మంత్రులు

హైదరాబాద్ : పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాస్రావు మృతి పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దుగ్యాల నాకు సన్నిహితుడు. ఇద్దరం ఒకే నియోజకవర్గానికి చెందిన వాళ్లమని తెలిపారు. ఎమ్మెల్యేగా పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధిలో శ్రీనివాస్రావు ముఖ్య పాత్ర పోషించారు. వారి మరణం తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దుగ్యాల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు..
ఇవి కూడా చదవండి..
ప్రభుత్వ పథకాల అమలులో ఎంపీడీవోలు కీలకం
మిషన్ భగీరథ పెండింగ్ పనులను పూర్తి చేయండి
తాజావార్తలు
- క్లినిక్ బయట ఫొటోలకు పోజులిచ్చిన కోహ్లి, అనుష్క
- మీర్జాపూర్ టీంకు నోటీసులు.. అమెజాన్ ప్రైమ్కు మరిన్ని కష్టాలు..!
- కోబ్రా ఫోర్స్లోకి మహిళల్ని తీసుకుంటున్నాం..
- శాండల్వుడ్ డ్రగ్ కేసు.. నటి రాగిణి ద్వివేదికి బెయిల్
- షార్ట్సర్య్కూట్తో యూరియా లారీ దగ్ధం
- రైల్వే కార్మికులతో స్నేహభావంగా మెలిగాం : మంత్రి కేటీఆర్
- పీపీఈ కిట్లో వచ్చి 13 కోట్ల బంగారం దోచుకెళ్లాడు
- కాబోయే సీఎం కేటీఆర్కు కంగ్రాట్స్ : డిప్యూటీ స్పీకర్ పద్మారావు
- హరిహరన్ మెడలోని డైమండ్ చైన్ మాయం..!
- చరిత్రలో ఈరోజు.. బ్రిటిష్ గవర్నర్పై బాంబు విసిరిన దేశభక్తుడతడు..
MOST READ
TRENDING