హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో టీజీ సెట్ వాయిదా వేస్తున్నట్లు టీజీసెట్ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రేపు జరగాల్సిన గురుకులాల ఐదో తరగతి ప్రవేశ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణ తేదీని తరువాత వెల్లడిస్తామని స్పష్టంచేశారు. కొవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే.
కరోనా బారిన 3 వేల మంది విద్యుత్ సిబ్బంది
డిసెంబర్ నాటికి రాష్ట్ర ప్రజలందరికి కరోనా టీకాలు
రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.