Telangana
- Jan 10, 2021 , 02:17:45
బయోమెడికల్ రిసెర్చ్ పరీక్షలోతెలంగాణ టాపర్గా డాక్టర్ జలగం

ఖలీల్వాడి, జనవరి 9: ఆలిండియా బయో మెడికల్ రిసెర్చ్ పరీక్షలో నిజామాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ జలగం తిరుపతిరావు అత్యుత్తమ ప్రతిభ చాటారు. జాతీయస్థాయిలో పదో ర్యాంకు సాధించి తెలంగాణ టాపర్గా నిలిచారు. నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాల మేరకు వైద్య విద్యాబోధన చేసే అధ్యాపకులకు ఈ పరీక్షను తప్పనిసరి చేశారు. ఈ పరీక్షలో 93 శాతం మార్కులతో తెలంగాణలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని డాక్టర్ జలగం తిరుపతి రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తాజావార్తలు
- ఇక సెకన్లలోనే ఫుల్ మూవీ డౌన్లోడ్.. ఎలాగంటే?!
- మొబైల్ కోసం తండ్రిని చంపిన కూతురు
- వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓడిన సింధు
- కల్లుగీస్తుండగా ప్రమాదం..వ్యక్తికి గాయాలు
- ఫిబ్రవరి 2న సీబీఎస్ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్
- 11 నెలలు..50 దేశాలు..70,000 కిలోమీటర్లు
- హెచ్1-బీ వీసా.. కొత్త వేతన నిబంధనల అమలు వాయిదా
- 20 నిమిషాలు..కోటి రెమ్యునరేషన్..!
- ప్రజలను రెచ్చగొట్టే టీవీ ప్రోగ్రామ్లను ఆపేయండి..
- ‘టాయ్ ట్రైన్ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్’
MOST READ
TRENDING