Telangana
- Dec 28, 2020 , 17:27:26
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

నిజామాబాద్ : నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందిన అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తున్న చేసుకున్న 20 మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రామ్ కిషన్ రావ్, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- నల్లటి వలయాలను తగ్గించేందుకు ఇవి తింటే చాలు
- సిన్సినాటి డెమోక్రాట్ మేయర్ అభ్యర్థిగా ఇండో అమెరికన్
- ఈ ఐదింటిని భోజనంలో భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
- పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలి : సీఎస్
- తొలి రోజు సక్సెస్.. 1.65 లక్షల మందికి కరోనా టీకా
- గ్రామగ్రామాన వైకుంఠధామాల నిర్మాణం : మంత్రి పువ్వాడ
- ఆస్కార్ రేస్లో విద్యాబాలన్ సినిమా నట్ఖట్
- శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఆల్ట్రా 5G బుకింగ్స్ ప్రారంభం
- సింగపూర్లో ఘనంగా సంక్రాంతి సంబురాలు
- తెలంగాణ-గుజరాత్ల మధ్య అవగాహన ఒప్పందం
MOST READ
TRENDING