Telangana
- Jan 08, 2021 , 02:01:55
మంత్రి గంగులపై కేసు కొట్టివేత

హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని 2018లో కరీంనగర్ టూ టౌన్ పోలీస్స్టేషన్లో మంత్రి గంగుల కమలాకర్పై నమోదైన కేసును గురువారం నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులను పరిశీలించిన స్పెషల్ సెషన్స్ కోర్టు కొట్టివేసింది. కోర్టుకు మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేశ్, కార్పొరేటర్ పిట్టల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు అజిత్రావు, సదానందాచారి ఉన్నారు.
తాజావార్తలు
- వనపర్తి జిల్లాలో గుప్త నిధులు?
- రకుల్ కోవిడ్ రికవరీ జర్నీ- వీడియో
- కాంగ్రెస్ అధికారంలోలేదు.. భవిష్యత్లో రాదు
- మెరుగుపడుతున్న శశికళ ఆరోగ్యం..!
- ఓటు నమోదు చేసుకోండి : మంత్రి కేటీఆర్
- భారత్లో లాక్డౌన్.. మరింత సంపన్నులుగా మారిన కోటీశ్వరులు
- మలయాళ రీమేక్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్
- హద్దు మీరిన చైనా సైనికులు.. తిప్పి కొట్టిన భారత జవాన్లు
- ఇండియాలో మోడెర్నా ట్రయల్స్.. టాటాతో భాగస్వామ్యం
- సరికొత్త పనిలో సెక్స్ వర్కర్లు.. మార్కెట్లో మంచి గిరాకీ
MOST READ
TRENDING