మహబూబ్నగర్ : రాష్ట్రాన్ని గులాబ్ తుఫాను ముంచేస్తోంది. గులాబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఏరులై పారుతున్నాయి. రోడ్లు తెగిపోయాయి. పంటలు నీట మునిగాయి. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది.
కాగా, సోమవారం రాత్రి కొందుర్గు, నవాబుపేట, బాలానగర్ మండలాల పరిధిలో భారీ వర్షాలు పడిన తరుణంలో దుందుభి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. బాలానగర్ మండలం ఉడిత్యాల – సూరారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
వాగులో చిక్కుకున్న గ్యాస్ సిలిండర్ వాహనం..ఒడ్డుకు చేర్చిన పోలీసులు
Gulab Cyclone |బూచినెల్లి -ఘనపూర్ మధ్య రాకపోకలు బంద్
IPL 2021 | వార్నర్ పనైపోయినట్లేనా.. తుది జట్టు ఎంపికపై కోచ్ రియాక్షన్ ఇదీ!