వరి సాగులో ‘నాటు వేయడం’ అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్నది. ఇందుకు అధిక పెట్టుబడితోపాటు ఎక్కువమంది కూలీల అవసరముంటుంది. ఈ రెండూ లేకుంటే వరి సాగులో ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేని పరిస్థితి. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ‘కూలీల కొరత’ రైతులను ఎక్కువగా పట్టి పీడిస్తున్నది.
ఈ సమస్యనుంచి అన్నదాతను గట్టెక్కించడానికి వచ్చిందే ‘వెదజల్లే పద్ధతి’. మరి ఈ పద్ధతిలో ఎలా విత్తనాలు చల్లుకోవాలి.. ఎరువులు ఎంత మోతాదులో వాడాలి? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి.
మరిన్ని ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.