హైదరాబాద్ : సీఎం కేసీఆర్ దళిత ఉద్యోగులకు కూడా దళిత బంధు వర్తింప చేస్తామని ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లు దళితుల సమస్యలు పట్టించుక్ను నాథుడే లేడు. సీఎం కేసీఆర్ దళితోద్ధారకుడిగా మారి దళితుల కష్టాలను దూరం చేస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశీర్వాదాలు అందిస్తున్నారు.
వనపర్తి జిల్లాలో..
పెద్దపల్లి జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలో..
ఇవి కూడా చదవండి..
ములుగు జిల్లాలో..
కుమ్రం భీం అసీఫాబాద్