కొండాపూర్, ఆగస్టు 6: భారతీయ ఆర్థికవేత్త, హెచ్సీయూ పూర్వ చాన్స్లర్ డాక్టర్ సీ రంగరాజన్కు ప్రొఫెసర్ సీఆర్ రావు సెంటెనరీ గోల్డ్ మెడల్-2020 బహూకరించనున్నట్టు వర్సిటీ యాజమా న్యం శుక్రవారం ప్రకటనలో తెలిపింది. రంగరాజన్ ప్రైమ్ మినిస్టర్ ఎకానమిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్గా, ఆర్బీఐ గవర్నర్గా సేవలందించారు.