Telangana
- Nov 29, 2020 , 01:56:56
53 లక్షలు దాటిన కరోనా టెస్టులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 53 లక్షలు దాటింది. ఇందులో 2.68 లక్షల మందికి పాజిటివ్గా నిర్ధారణ కాగా, 2.56 లక్షల మంది కోలుకున్నారు. శుక్రవారం 41,991 పరీక్షలు చేయగా, 753 మందికి పాజిటివ్గా తేలినట్టు శనివారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 133, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 78, రంగారెడ్డిలో 71 కేసులు వెలుగుచూశాయి. కరోనా రికవరీ రేటు దేశంలో 93.7 శాతం ఉండగా, తెలంగాణలో 95.49 శాతంగా నమోదైంది.
రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు
వివరాలు శుక్రవారం మొత్తం
పాజిటివ్ కేసులు 753 2,68,418
డిశ్చార్జి అయినవారు 952 2,56,330
మరణాలు 3 1,451
చికిత్సపొందుతున్నవారు - 10,637
తాజావార్తలు
- మరోసారి వార్తలలోకి మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ..!
- ‘కిలిమంజారో’ను అధిరోహించిన తరుణ్ జోషి
- సౌండ్ మారితే.. సీజే
- 15 ఏండ్ల తర్వాత.. తల్లిదండ్రుల చెంతకు..
- చిరు ఇంట్లో ప్రత్యక్షమైన సోహెల్.. ఫొటోలు వైరల్
- 20 రోజుల్లో కొలువుదీరనున్న గ్రేటర్ నూతన పాలకవర్గం
- ఆటోమొబైల్ సర్వీస్సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం
- 27 నుంచి పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు
- ఈ రాశులవారు.. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందుతారు
- కరీంనగర్ వాసుల ఐటీ స్వప్నం సాకారమైంది
MOST READ
TRENDING