మంచిర్యాల : కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కోరారు. జిల్లాలోని తాండూర్ ఐబీ పోలీస్ చెక్ పోస్ట్ ను మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీఐ బాబురావు, మాదారం ఎస్ఐ మానస, తాండూర్ ఏఎస్ఐ లక్ష్మణ్, భీమిని ఎస్ఐ కోమురయ్య, ట్రైనీ ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : పిడుగుపాటుకు తండ్రి, కొడుకు మృతి
పిడుగుపాటుకు మేకల కాపరి, మేకలు మృతి
దార్శనికుడు బసవేశ్వరుడు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
పుల్లూరు వద్ద నిలిచిపోయిన ఏపీ అంబులెన్స్లు
జోగులాంబ జిల్లాలో కర్నాటక సరిహద్దులు మూసివేత
అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు : మంత్రి శ్రీనివాస్ గౌ