Telangana
- Jan 26, 2021 , 07:47:58
VIDEOS
రాష్ర్టంలో తగ్గుతున్న చలి తీవ్రత

హైదరాబాద్/సిటీబ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గింది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దక్షిణ, ఆగ్రేయ దిశలనుంచి గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడింది. సోమవారం కనిష్ఠంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 13.3 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపట్నంలో 35.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కనిష్ఠంగా రాజేంద్రనగర్లో 14.7 డిగ్రీలు, బీహెచ్ఈఎల్లో 34.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. మూడు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 నుంచి 17, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక అభివృద్ధి మండలి(టీఎస్డీపీఎస్) తెలిపింది.
తాజావార్తలు
- ఒక్క మెడికల్ కాలేజీ, పసుపు బోర్డు తీసుకురాలేదు: మంత్రి ఎర్రబెల్లి
- టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు వెళ్తే ఏషియా కప్ వాయిదా
- మళ్లీ కొలతూర్ నుంచే స్టాలిన్ పోటీ
- ఇస్రోతో దేశ ఖ్యాతి వర్ధిల్లుతున్నది : సీఎం కేసీఆర్
- దక్షిణ చైనా సముద్రంలో చైనా లైవ్ ఫైర్ డ్రిల్
- తమిళం నేర్చుకోనందుకు బాధగా ఉంది: మోదీ
- సింగరేణి కాలనీలో ఉచిత మల్టీ స్పెషాల్టీ వైద్య శిబిరం
- ఏడుగురు నకిలీ పోలీసుల అరెస్టు
- మార్చి 14 వరకు నైట్ కర్ఫ్యూ.. స్కూళ్లు బంద్!
- పెళ్ళిపై నోరు విప్పిన శ్రీముఖి..!
MOST READ
TRENDING