Telangana
- Jan 24, 2021 , 20:16:19
VIDEOS
ఉద్యోగ సంఘాలతో చర్చలకు సీఎం ఆదేశం

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, పదోన్నతులు, సమస్యలపై ఉద్యోగ సంఘాలతో చర్చించాలని సీఎం కేసీఆర్ త్రిసభ్య కమిటీని ఆదేశించారు. వారం, పదిరోజుల్లో చర్చలు పూర్తి చేయాలని సీఎస్కు సూచించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో సీఎస్ సోమేశ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్ చర్చించనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- అభివృద్ధి పనుల్లో జాప్యం చేయొద్దు..
- వాస్తవాలకు అండగా నిలువండి
- ఆకట్టుకునేలా.. అక్కంపల్లి
- సీఎం సారూ.. మీ మేలు మరువం
- మాధవపల్లి సర్పంచ్, కార్యదర్శులకు నోటీసులు
- జోరుగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు
- ఆహ్లాదం పంచని ప్రకృతి వనం!
- బలహీనంగా ఉన్న పిల్లలకు రెట్టింపు పౌష్టికాహారం
- మాతా శిశు మరణాల శాతం తగ్గించాలి
- రసవత్తరంగా రణరంగం
MOST READ
TRENDING