కోయంబత్తూర్: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాండియా ఆడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలతో కలిసి దాండియా ఆడారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్ధి వనతి శ్రీనివాసన్ను గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా దాండియా ఆడారు.
తమిళనాడులోని 234 సీట్లకు ఒకే విడుతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు వెలువడుతాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-డీఎంకే కూటమి, బీజేపీ-అన్నాడీఎంకే కూటమి ప్రధాన పక్షాలుగా పోటీపడుతున్న విషయం విదితమే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్.. వీడియో వైరల్
అనారోగ్యంతో బద్వేలు ఎమ్మెల్యే కన్నుమూత
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి
బోటు ఆపండి అంటూ కీర్తి సురేష్ పరుగో పరుగు..!
‘లవ్ స్టోరీ’లో సున్నితమైన పాయింట్..!
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!
నిజాంపేట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పోలీసులను ఢీకొట్టిన కార్లు
ఎయిర్ ఇండియాలో వంద శాతం పెట్టుబడులు వెనక్కి: హర్దీప్ సింగ్
ఏప్రిల్ 1 నుంచి అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ షురూ!